- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జర్నలిస్టులను ఫస్ట్ లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సోమవారం ప్రకటించారు. ప్రాణాలను పణంగా పెట్టి జర్నలిస్టులు కరోనా వార్తలు కవర్ చేస్తున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల 18 నుంచి 45 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదని తెలిపారు.
Next Story