- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఖతార్: తాలిబాన్లు, అమెరికా మధ్య శనివారం చారిత్రక ఒప్పందం జరిగింది. ఖతార్లోని దోహాలో శాంతి ఒప్పందంపై తాలిబన్, అమెరికా ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోనుంది. 2001 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, 30 దేశాల ప్రతినిధులతో పాటు.. భారత రాయబారి కుమారన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Next Story