- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఇంటి నుంచి కాలు బయటపెట్టి అలా కొంతదూరం వెళ్లారో లేదో అలా అగ్నిగుండం. దీంతో కర్చీఫో.. తువ్వాలనో నెత్తిపై పెట్టుకుని వెళ్దామంటే వేడి గాలులతో మా వల్ల అయితలేదు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఇలా నా వల్ల కావట్లేదు అనుకుంటూ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి ఇలాగే నమోదవుతున్నాయి. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా వేడి గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు మూడు రోజులపాటు ఇలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Next Story