- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళుతున్న మంత్రి మార్గం మధ్యలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడారు. కూలీలకు రోజుకు కనీసం రూ. 200 లకు తగ్గకుండా వేతనం లభించేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు ఉపాధి కూలీలకు పనులు చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు అత్యధికంగా పని దినాలు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
Next Story