- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: ప్రకృతిని, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే గిరిజనులు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వనదేవతలను పూజిస్తూ ప్రతియేటా సీత్లా పండుగ జరుపుకుంటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని ఆమె స్వగ్రామం గుండ్రాతిమడుగు పెద్దతండాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ సంబరాల్లో భాగంగా మంత్రి అందరితో కలిసి ఆడిపాడారు. సంప్రదాయ నృత్యం చేశారు. వనదేవతలకు ప్రసాదాలు సమర్పించారు.
Next Story