- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు నష్టపోయి విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్లైన్ క్లాసులకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం… అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మొదటగా రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చి… ఆ తర్వాత జిల్లాలకు విస్తరించాలన్న యోచనలో ఉంది. అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన పనులపై నిమగ్నమై ఉంది.
Next Story