- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,బోథ్: ప్రభుత్వం జొన్నలు వేయమని చెప్పి కొనకపోడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. మరికొందరు రైతులు చేసేది ఏమీలేక తక్కువ ధరకు ప్రైవేట్ వారికి అమ్ముకున్నారు. అయితే ఈ జొన్నల కొనుగోలు పై రైతుల అరిగోస, జొన్నరైతు ఆగమాగం అని దిశ వరస కథనాలు రాస్తూ ప్రభుత్వ దృష్టికి, ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకొని పోయింది. దీంతో నిన్న రాత్రి బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు, ఎమ్మేల్యే జోగు రామన్న , రేఖ నాయక్, హనుమంత్ షిండే జొన్నల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జొన్నలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కెసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Next Story