- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,పాలకుర్తి : ఆక్సిజన్ అందక చేపలు మృత్యు వాత పడిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమాడూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువులో చేపలు మృత్యువు వాతపడి నీటి పైతేలాయి. ఎండకాలం కావడంతో చేపలకు సరిపడనీరులేకపోవడంతో ఆక్సిజన్ అందక సుమారు పదిలక్షల చేపలు చనిపోయినట్లు సొసైటీచైర్మన్ గొడుగుమల్లయ్య తెలిపారు. చేపలుపట్టే సమయంలో ప్రభుత్వం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిదని దీనివలన చేపలు పట్టలేకపోయాం దీంతో లక్షల రూపాయల నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం మత్స్య కారులను ఆర్ధికంగా అదుకోవాలని చైర్మన్ కోరారు.
Next Story