- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇటీవలే తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక(లవ్ జిహాద్ వ్యతిరేక!) చట్టం కింద తొలి కేసు నమోదైంది. బరైలీ జిల్లా షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన తికారం ఫిర్యాదుతో యువకుడు ఉవైష్ అహ్మద్ అనే యువకుడిపై ఐపీసీలోని పలు సెక్షన్లు సహా యాంటీ కన్వర్షన్ చట్టం కింద దేవర్నియన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తన కూతురిపై వలపన్ని మతమార్పిడికి ప్రయత్నిస్తున్నారన్న తికారం ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్టు అడిషనల్ చీఫ్ సెక్రెటరీ(హోం) అవనీశ్ అవస్తీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story