- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలకుర్తి : తండ్రి కొడుకుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఘర్షణలో తనయుడిని తండ్రి హత్యచేసిన దారుణ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్ధేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు రాజు, తండ్రి సమ్మయ్య మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో సమ్మయ్య బహిర్భుమికి వెళ్లివస్తున్న తనయుడు రాజు పై దాడిచేసి దారుణంగా హత్యచేశాడని స్ధానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలయాల్సి ఉంది.
Next Story