- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తన భూమి చూపించాలంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జమలాపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 9లో తనకు 8 ఎకరాల 22 గుంటల భూమి ఉందని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురైందని రైతు బెల్లంకొండ శివ కోటేశ్వరరావు(58) ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ… సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సదరు రైతు కిందకి దిగాడు.
Next Story