- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కూతురే తండ్రి చితికి కొరివి పెట్టిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో కనిపించింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న సినిమాహాల్లో గేట్ కీపర్గా చిరకాలం పని చేసిన కురాకుల నాగభూషణరావు(75) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మగ పిల్లలు లేపోకయేసరికి కర్మకాండలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద కూతురు కనక దుర్గ ముందుకొచ్చింది. అన్ని తానై తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికింది. కర్మకాండలు నిర్వహించి చితికి కొరివి పెట్టింది.
Next Story