- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలో గల హైదరాబాద్-శ్రీశైలం 765 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ బాణావత్ శ్రీను నాయక్ కు గాయాలయ్యాయి. బంధువులు తెలిపిన సమాచారం మేరకు బాధితుడు శ్రీనుకు ఎడమ కాలు, తలకు బలమైన గాయాలు అయ్యాయని, 108 వాహనం ద్వారా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వంగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story