- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఓ నీటికుంట ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వడ్డేంగుంటలో ఈ విషాదం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గారపాటి సుమంత్, (7), గారపాటి మణి (9) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు ఓ నీటి కుంటలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ఈ విషాదఘటనతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story