- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు కొవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత తీర్చడంపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించిది. ఈ క్రమంలోనే సింగపూర్ నుంచి నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేసింది. ఈ ట్యాంకర్లను వాయుసేనా యుద్ధ విమానాల్లో భారత్కు తరలిస్తున్నారు.
Next Story