- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, ఎలా కొనరో మేము చూస్తామంటూ ప్రతిపక్షాలు రైతులను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చే విధంగా ఖరీఫ్ సీజన్లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం తీసుకోనుంది.
Next Story