- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం వద్ద మత్య్సకారుల బోటు బోల్తాపడింది. చేపల వేటకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నీటమునిగిన బోటులో ఆరుగురు మత్య్సకారులు ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మత్య్సకారుల సామాగ్రి, చేపలు గల్లంతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story