- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,బెల్లంపల్లి: జాతీయ రహదారిపై బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోనీ దాబా దగ్గర రాఖీ పండుగ రోజున భార్య పిల్లలతో వేడుకలకు వెళ్లి వస్తున్న ఆటోను నడుపుతున్న డ్రైవర్ దుర్గం వేణుగోపాల్ లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అతని భార్య లక్ష్మి ఇద్దరుపిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ మేరకు కాసీపేట పోలీసులు శివ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story