రుయా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

by  |
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. కాగా, ఇప్పటికే రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఇప్పటికే నేవీ అధికారులు పరిశీలించారు.

Next Story

Most Viewed