- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ హిందూముస్లింల సమస్య కాదనీ, దేశ ప్రజలందరి సమస్యని తెలిపారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను గుడ్డిగా వ్యతిరేకించట్లేదనీ, బలమైన కారణంతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. దేశం మంచి వైపు నడవాలని ఆకాంక్షించారు.
Tags: caa, nrc, npr, telangana assembly, anti caa resolution, kcr, trs,
Next Story