వియాన్నాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

by  |
వియాన్నాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
X

దిశ, వెబ్‎డెస్క్: ఆస్ట్రియా రాజధాని వియాన్నాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హిల్టన్ హోటల్ లో పర్యాటకులను బందీలుగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఓ టూరిస్ట్ మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఉగ్రవాదులు మరికొన్ని ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. భద్రతా బలగాల దాడుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. వియాన్నా నగర వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు.



Next Story

Most Viewed