- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆస్ట్రియా రాజధాని వియాన్నాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హిల్టన్ హోటల్ లో పర్యాటకులను బందీలుగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఓ టూరిస్ట్ మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఉగ్రవాదులు మరికొన్ని ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. భద్రతా బలగాల దాడుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. వియాన్నా నగర వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు.
Next Story