- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జమ్మూకాశ్మీర్లో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాది పట్టుబడినట్టు NIA బృందం ప్రకటించింది. పంద్రాగస్టు వేడుకల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు ఎన్ఐఏ అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే టెర్రరిస్టును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story