- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం సంగెం మండలం గవిచర్ల శివారులోని ఓ బావిలో అదుపు తప్పి జీపు బోల్తా పడింది. ప్రమాద సమయంలో జీపులో 15మంది ఉన్నట్లు తెలుస్తుండగా.. ఏడుగురు సురక్షితంగా బయట పడ్డారు. మరో 8మంది కోసం పోలీసులు, అధికారులు, స్థానికులు గాలిస్తున్నారు. రోజు వారి కూలీ పనుల్లో భాగంగా వరంగల్ వెళ్లి తిరిగి నెక్కొండ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Next Story