- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘కారు’ను తాడుతో లాగుతూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం గాంధీ భవన్ ముందు పోలీసులు బారికేడ్లు వేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Next Story