- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని విమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఆస్పత్రిని సందర్శించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను కరోనా పేషెంట్ల బంధువులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయినా కూడా సమాచారం ఇవ్వడంలేదని మండిపడ్డారు. వైద్య సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story