- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ షర్మిల ధర్నాచౌక్ వద్ద చేపట్టిన కొలువు దీక్ష సాయంత్రానికి స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. శిబిరం వద్దకు పోలీసులు భారీగా చేరుకొని దీక్ష భగ్నం చేశారు. దీంతో వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ నుంచి లోటస్పాండ్కు పాదయాత్రగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియామకాలన్ని కేసీఆర్ కుటుంబానికే దక్కుతున్నాయని.. ప్రశ్నించకపోతే తెలంగాణ మొత్తాన్ని దొరగారు లూటీ చేస్తారని ఆరోపించారు. 72 గంటలు దీక్ష చేయాలని అనుకున్నప్పటికీ.. పాలకులు అనుమతి ఇవ్వలేదని.. దీక్షపై మాట ఇచ్చిన నిలబెట్టుకుంటానని ఆమె వెల్లడించారు. ఆడబిడ్డగా కేసీఆర్ పై పోరు ప్రారంభించానని.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడే దీక్ష చేస్తానని.. పొరాటం కొనసాగిస్తానంటూ షర్మిల స్పష్టం చేశారు.