TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ - 2022కి కమిటీలను ప్రకటించిన మంత్రి కేటీఆర్

by Disha Web Desk |
TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ - 2022కి కమిటీలను ప్రకటించిన మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఆవిర్భాన దినోత్సవాన్ని(TRS Plenary) ఈ నెల 27న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించేందుకు అధిష్ఠానం సకల ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతిఏటా పండుగలా జరుపుకునే ఈ వేడుకలకు వచ్చే వారికి పార్టీ పాసులను జారీ చేస్తోంది. ఎంట్రీ పాస్ ఉన్న వారే వేడుకలకు రావాలని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. తాజాగా ఆవిర్భావ దినోత్సవం విజయవంతం కోసం కేటీఆర్ పలు కమిటీలను ప్రకటించారు.

ఆహ్వాన కమిటీ :

1. సబితా ఇంద్రారెడ్డి, మంత్రి

2. రంజిత్ రెడ్డి, ఎంపీ

3. గాంధీ , ఎమ్మెల్యే

4. విజయ లక్ష్మి, హైదరాబాద్ మేయర్

5. మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే

సభా వేదిక ప్రాంగణం అలంకరణ:

1. గోపీనాథ్ , ఎమ్మెల్యే

2. బాలమల్లు , చైర్మన్

3. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్

ప్రతినిధుల నమోదు, వలంటరీ:

1. శంభిపూర్ రాజు , ఎమ్మెల్సీ

2. శ్రీధర్ రెడ్డి రావుల, చైర్మన్

3. మన్నే కృషంక్, చైర్మన్

పార్కింగ్ :

1. కేపి వివేక్ , ఎమ్మెల్యే

2. బండి రమేష్ , పార్టీ జనరల్ సెక్రెటరీ

3. బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మాజీ మేయర్

ప్రతినిధుల భోజనం:

1. మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే

2. నవీన్ కుమార్ రావు, ఎమ్మెల్సీ

3. సుధీర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

తీర్మానాల కమిటీ:

1. మధుసూదనాచారి, ఎమ్మెల్సీ

2. పర్యదా కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రెటరీ

3. శ్రీనివాస్ రెడ్డి - మాజీ ఎమ్మెల్సీ

మీడియా:

1. బాల్క సుమన్ , ఎమ్మెల్యే

2. భాను ప్రసాద్ , ఎమ్మెల్సీ

3. కర్నె ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్సీ

4. గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే



Next Story