- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై చర్చించాలని డిమాండ్ చేసినప్పటికీ ఉభయ సభల్లో చర్చ జరగకపోవడంతో ఎంపీలు వాకౌట్ చేశారు. ఉప్పుడు బియ్యం కొనుగోళ్ల అంశంపై సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ తిరస్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా నినాదాలు చేసిన ఎంపీలు.. రాష్ట్రంలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతోనే వాకౌట్ చేస్తున్నట్లు ఎంపీ సురేశ్రెడ్డి చెప్పుకొచ్చారు.
Next Story






