- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం
by Disha Web Desk 12 |
X
దిశ, దుమ్ముగూడెం: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మరణించిన సంఘటన దుమ్ముగూడెం మండలం సమీపంలోని చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా, కిష్టారం లో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన దినం కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కిష్టారం పక్క గ్రామం పైతుల కుంట గ్రామానికి చెందిన తమా ఐతి అనే మహిళ, వెల్కన గూడెం కు చెందిన పాయం ముత్తయ్య మృతి చెందారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ తొట్టిలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి.
Next Story