- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద మూవీ యూనిట్ సందడి.. సక్సెస్ కావలంటూ..
by Disha Web Desk 19 |
X
దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని 'ద కశ్మీర్ఫైల్స్' మూవీ చిత్ర యూనిట్బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వివేక్ రాజన్అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్అగర్వాల్, నటుడు దర్శన్కుమార్తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న 'ద కశ్మీర్ఫైల్స్' మూవీ విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సినిమా ప్రారంభం కూడా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే ప్రారంభమయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్వివేక్రాజన్అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్అగర్వాల్, నటుడు దర్శన్కుమార్లను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
Next Story