- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
342 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
by Web Desk |

X
దిశ, ఖమ్మం: ఖమ్మంలో 342 మందికి శాశ్వత ఇండ్ల పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్టలో 77 మందికి, 58 వ డివిజన్ దొరన్న కాలనీలో 127, 31వ డివిజన్ కాటన్ మార్కెట్ ప్రాంతంలో 138 మంది స్థానికులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. దీంతో 342 మందికి శాస్వత ఇండ్ల పట్టాలతో చిరకాల స్వప్నం నెరవేరింది.
Next Story