- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
342 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
by Web Desk |
X
దిశ, ఖమ్మం: ఖమ్మంలో 342 మందికి శాశ్వత ఇండ్ల పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్టలో 77 మందికి, 58 వ డివిజన్ దొరన్న కాలనీలో 127, 31వ డివిజన్ కాటన్ మార్కెట్ ప్రాంతంలో 138 మంది స్థానికులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. దీంతో 342 మందికి శాస్వత ఇండ్ల పట్టాలతో చిరకాల స్వప్నం నెరవేరింది.
Next Story