- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
126 మందికి 'రైతు బంధు' కట్.. ప్రభుత్వాన్ని కోరిన ఎక్సైజ్ శాఖ
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్, పోలీసు అధికారులు గంజాయి వినియోగం, సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే, రైతులు సాగు చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ.. గంజాయి సాగు చేసే వారికి 'రైతుబంధు' నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో 126 మంది రైతులు గంజాయి పండిస్తుండగా అధికారులు పట్టుకొని వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల రైతులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గంజాయి సాగుచేసిన వారికి రైతుబంధు కట్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
Next Story