- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాజీ సీఎం పై ప్రత్యేక క్రిమినల్ కేసు..?
by Mahesh |

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పై ప్రత్యేక క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2006-2007 సంవత్సరంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు భూ డీనోటిఫికేషన్ కేసులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో కోర్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఐటీ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం 434 ఎకరాల భూమిని సేకరించింది. అయితే దానిని యడ్యూరప్ప ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా డీనోటిఫై చేశారని ఫిర్యాదు దారు ఆరోపించారు.
Next Story