- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మొదటి రాత్రి బెడ్ మీద భర్తతో మనసు విప్పి మాట్లాడింది.. అయినా కూడా..
దిశ, వెబ్ డెస్క్: వాళ్లిద్దరికి వివాహం జరిగింది. మొదటిరాత్రి బెడ్ మీద భర్తతో ఆమె మనసు విప్పి మాట్లాడింది. తెల్లారే భర్త కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆమెకు తగినంత సమయం ఇచ్చినా హాజరుకాలేదు. దీంతో కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆమె షాకయ్యింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన 25 ఏళ్ల యువకుడు 2019లో 21 ఏళ్ల ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటిరాత్రి వారిద్దరూ ఏకాంతంగా గడిపే సమయంలో మాట్లాడుకున్నారు. ఈ సమయంలో భర్తతో మనసు విప్పి మాట్లాడింది. తనపై ఇంతకుముందే అత్యాచారం జరిగిందని అతని చెప్పింది. వెంటనే అతను షాక్ కు గురయ్యాడు. తెల్లారి ఆమెను పుట్టింట్లో వదిలేసి, తనకు జరిగిన వివాహాన్ని రద్దు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెను హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. కానీ, ఆమె కోర్టుకు హాజరుకాలేదు. మూడేళ్లలో ఒక్కసారి కూడా ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.