- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు.. ఆర్టీసీ కార్గో సర్వీసులు
by Disha Web Desk 13 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలను నామమాత్రపు చార్జీలతో ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాములోరి కల్యాణం లో వాడే అక్షింతలకు ఎంతో విశిష్టత ఉందని, ఆ తలంబ్రాలను భక్తులు నేరుగా ఇంటికి తెప్పించుకునే సదావకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.
ఆర్టీసీ కార్గో, పార్శిల్ కౌంటర్ లో కేవలం రూ .80 చెల్లిస్తే శ్రీరామ నవమి ఘట్టం ముగిసిన తరువాత ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్ద అందిస్తామన్నారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనిపై వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెం. 040-30102829/ 68153333 లేదా కార్గో, పార్శిల్ కౌంటర్లలో సంప్రదించాలని వారు కోరారు.
Next Story