మైనర్ బాలిక పై అత్యాచారం

by Batti.Sumithra |

జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఓ 15 సంవత్సరాల మైనర్ బాలిక పై అత్యాచారం జరిగింది.

మైనర్ బాలిక పై అత్యాచారం
X

దిశ, జిన్నారం : జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఓ 15 సంవత్సరాల మైనర్ బాలిక పై అత్యాచారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైత్రి పరిశ్రమ ఆవరణలోని గృహసముదాయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు నివాసం ఉంటూ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా శనివారం సాయంత్రం ఓ మైనర్ బాలిక పై ఖాసిం (45) అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story