వయాగ్రా మాదిరిగా బూస్టర్ డోస్.. మోదీ నాశనం చేశాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk |
వయాగ్రా మాదిరిగా బూస్టర్ డోస్.. మోదీ నాశనం చేశాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : ప్రధాని నరేంద్ర మోడీ తన లైఫ్‌ను నాశనం చేశాడని ఆరోపించింది ఐటెం బాంబ్ రాఖీ సావంత్. మోడీ చేసిన పని వల్ల రెండు రోజులుగా నిద్ర లేదని చెప్పుకొచ్చింది. ఈ మధ్య బూస్టర్ డోస్ వేసుకున్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని, గుండె చాలా వేగంగా కొట్టుకుంటోందని తెలిపింది. అరగంట కూడా నిద్రపట్టక పోవడంతో పూర్తిగా అలసిపోయానని, ముఖం వాచిపోయిందని వివరించింది. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న తను.. బాయ్ ఫ్రెండ్ ఆడిల్ కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చింది. నిజానికి ఈ బూస్టర్ డోస్ వయాగ్రా మాదిరిగా అనిపిస్తుందన్న బోల్డ్ బ్యూటీ.. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

Next Story

Most Viewed