- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భద్రాచలం నుంచి ముంబైకి తరలింపు.. మధ్యలో అడ్డగించిన రాచకొండ పోలీసులు
by Disha Web Desk |
X
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో గంజాయి వినియోగాన్ని నిర్మూలించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. బుధవారం గంజాయి నిర్మూలనలో భాగంగా రాచకొండ కమిషరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భద్రాచలం నుంచి ముంబై నగరానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారినుంచి గంజాయితో పాటు రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు.
Next Story