- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలుగు వర్సిటీ స్నాతకోత్సవ పట్టాకు దరఖాస్తు గడువు పెంపు
by Disha Web |
X
దిశ, ప్రతినిధి, హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ పట్టాకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీ. మురళీ కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవంలో పట్టాలు పొందాలనుకునే విద్యార్థులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు వీలుగా ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు www.teluguuniversity.ac.in వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
Next Story