- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయానికి కృష్ణాబోర్డుకు లేఖ రాస్తోందని ఎద్దేవా చేశారు. తాము సాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామనేది అబద్ధమని స్పష్టం చేశారు. గ్రిడ్కు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే ఐదు నిమిషాలు నిళ్లు వదులుతారని అన్నారు. తాగునీరు తమకూ ముఖ్యమే అని వ్యాఖ్యానించారు.
Next Story