యాదాద్రిలో మంత్రికి చేదు అనుభవం.. నినాదాలు చేసిన స్థానికులు

by Dishafeatures2 |
యాదాద్రిలో మంత్రికి చేదు అనుభవం.. నినాదాలు చేసిన స్థానికులు
X

దిశ, యాదాద్రి: యాదాద్రి యాదగిరి గుట్టలో మంత్రి జగదీష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన మంత్రి జగదీష్ రెడ్డిని యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈవో గీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఆటో కార్మికులతో మాట్లాడి వారికి సద్ది చెప్పారు.

Next Story