- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎవరికి ఆపదొచ్చినా ఆదుకుంటా: కిషన్ నాయక్
by Disha Web Desk 2 |
X
దిశ, దేవరకొండ: నల్లగొండ జిల్లా డిండి మండలం ప్రతాప్గర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈదమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి అఖిలభారత జాతీయ ఆదివాసి కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ రూ.50 వేల విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని దేవాలయ కమిటీ సభ్యులు మాగాని భాస్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా,చదువుకోలేని పేద విద్యార్థులకు చదువుల విషయంలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి మల్లేష్, మాగాని నాగార్జున, వేములఇద్ది రాములు, వరికుప్పల వెంకటయ్య, దండుగల రంగయ్య, మాగాని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story