- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దొంగల బీభత్సం.. ఒకేసారి మూడు ఇళ్లలో చోరీ
by Dishanational1 |
X
దిశ, వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఒకరి ఇంట్లో 1.50 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 20 వేల నగదు.. మరొకరి ఇంట్లో 7తులాల బంగారం, 40 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story