- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పరీక్ష రాసి వస్తుండగా బైక్ అదుపుతప్పి..
by Disha Web Desk 13 |
X
దిశ, మహాదేవపూర్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు నీర్ల మనోహర్, బెల్లంపల్లి రాకేశ్ లు.. మహాదేవపూర్ మండల కేంద్రంలో పరీక్ష రాసి వస్తుండగా.. కుదురు పల్లి అటవీ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు.
Next Story