ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేటీఆర్

by Dishanational1 |
ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేటీఆర్
X

దిశ, వేములవాడ టౌన్: జిల్లాలో పలు అభివృద్ధి పనులలో భాగంగా వేములవాడ వచ్చిన జిల్లా మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాజన్న ఆలయ ఉద్యోగులకు హెల్త్ స్కీం అమలు చేయాలని రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్ర శేఖర్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజ్ లు ఎమ్మెల్యే రమేష్ బాబు క్యాంపు కార్యాలయంలో కలిసి లడ్డూ ప్రసాదం అందజేసి, వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి త్వరగా అమలు పరిచేలా చేస్తామన్నారు.


Next Story