Hanamkonda: గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

by Dishanational2 |
Hanamkonda Mahatma jyothi rao pule gurukul Students Hospitalized Due to food poisoning
X

దిశ,కమలాపూర్ : Hanamkonda Mahatma jyothi rao pule gurukul Students Hospitalized Due to food poisoning| హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం ఫుడ్ పాయిజన్‌తో 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థినీలు రాత్రి తిన్న ఆహారం ద్వారా విరోచనాలు , వాంతులు అవుతుండడంతో అస్వస్థకు గురైన విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇలాంటి ప్రధానిని ఏమని పిలవాలి? మంత్రి కేటీఆర్ ట్వీట్



Next Story

Most Viewed