- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వారి గుడిసెలపై ఫారెస్ట్ అధికారులు దాడి..
by Disha Web Desk 13 |
X
దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామస్తులు కిష్టాపురంలో నిర్మించుకున్న గుడిసెలను కొద్దిరోజుల కిందట ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ తో కూల్చివేశారు. సోమవారం డీపీవో ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, అటవీశాఖ హద్దులు తీయగా అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పారు.
ఈ మేరకు మంగళవారం అడవిని ధ్వంసం చేయడం నేరమని, వెంటనే గుడిసెలను తీసివేయాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామస్తులు గుడిసెలు తీయకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు బలవంతంగా ట్రాక్టర్లతో గుడిసెలు, గుడారాలు తొలగించారు.
Next Story