- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వారి గుడిసెలపై ఫారెస్ట్ అధికారులు దాడి..
by Vinod kumar |

X
దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామస్తులు కిష్టాపురంలో నిర్మించుకున్న గుడిసెలను కొద్దిరోజుల కిందట ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ తో కూల్చివేశారు. సోమవారం డీపీవో ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, అటవీశాఖ హద్దులు తీయగా అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పారు.
ఈ మేరకు మంగళవారం అడవిని ధ్వంసం చేయడం నేరమని, వెంటనే గుడిసెలను తీసివేయాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామస్తులు గుడిసెలు తీయకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు బలవంతంగా ట్రాక్టర్లతో గుడిసెలు, గుడారాలు తొలగించారు.
Next Story