- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 28 మంది విద్యార్థులకు అస్వస్థత!
by Disha Web Desk 13 |
X
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని తాంసీ మండలం గోటు కూరి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనంలో ఏజెన్సీ నిర్వాహకులు పప్పు, అలచంద అన్నం వండి పెట్టారు. ఇది తిన్న విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు.
Next Story