- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
by Disha Web Desk |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుకునేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో డొమెస్టిక్ వాడకంపై యూనిట్కు 40-50 పైసలు పెరగనుండగా, ఇతర కేటగిరీలకు యూనిట్కు రూపాయి చొప్పున పెరగనుంది. విద్యుత్ ఛార్జీలను 19 శాతం పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ తుది తీర్పును వెల్లడించింది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Next Story