- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారత్లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులెన్నో తెలుసా?
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు డైలీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 15,528 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్లో 1,43,654 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 25 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,785కి చేరుకుంది. అయితే వరుసగా రెండు రోజులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేలకు పైగా నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతుంది.
Next Story